.

5, మార్చి 2011, శనివారం

మా గొంతు నొక్కేశారు

ప్రత్యేక తెలంగాణాపై కాంగ్రెస్‌ అధిష్టానం తమ గొంతు నొక్కేసిందని ఆ పార్టీ తెలంగాణా ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సభలో నిరసన తెలపవద్దని ప్రణబ్‌ ముఖర్జీ గురువారం రాత్రి ఎంపీలకు హితబోధ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 11 మంది పార్టీ లోక్‌సభ సభ్యులు శుక్రవారం పార్లమెంటు లోపల, బయటా మౌన నిరసన చేపట్టారు. మధుయాష్కీ, మంద జగన్నాథం, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సురేష్‌ షెట్కర్‌ తదితర ఎంపీలు మూతులకు నల్ల రిబ్బన్లు కట్టుకుని తొలుత పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నల్ల రిబ్బన్లు ధరించే లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి హాజరయ్యారు. ............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి