.

26, మార్చి 2011, శనివారం

ప్రకటనపై సంతృప్తి చెందకపోతే... సభా సంఘానికి ఓకే

భూముల పందేరం వ్యవహారం శాసనసభను శుక్రవారం కూడా కుదిపేసింది. ప్రతిపక్షాల ఆందోళనలతో సభ పలుమార్లు వాయిదా పడింది. భూముల ధారాదత్తంపై జెఎల్సీ వేయాలని టిడిపి, సిపిఎం, సిపిఐతో పాటు ప్రతిపక్ష సభ్యులంతా కొన్ని రోజులుగా డిమాండ్‌ చేస్తున్నారు. మంత్రి ప్రకటన, దానిపై చర్చ తర్వాత జెఎల్సీ గురించి ఆలోచిద్దామని చెబుతూ వచ్చిన ప్రభుత్వం శుక్రవారం ఒక మెట్టు దిగింది. ప్రభుత్వ ప్రకటన, చర్చ తర్వాత సభ్యులకు అసంతప్తి కలిగితే, అక్రమాలపై నిర్దిష్టమైన ఆధారాలు చూపితే సభాసంఘాన్ని నియమిస్తామని హామీ ఇచ్చింది. రెవెన్యూ, వక్ఫ్‌, దేవాదాయ, ఎపిఐఐసి తదితర ఎన్నో రకాల భూములపై సభ్యులు లేవనెత్తుతున్నారని, దీనిపై ప్రభుత్వం సమాధానం ఎలా చెప్పాలో ప్రతిపక్షాలు నిర్ణయించుకోవాలని మంత్రులు సూచించారు. అందుకు ఉపసభాపతి సాయంత్రం ఫ్లోర్‌లీడర్ల సమావేశం జరిపారు.....................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి