.
25, మార్చి 2011, శుక్రవారం
జిల్లాలో రెండు సార్లు పర్యటించిన మహాత్మాగాంధీ
బ్రిటీష్ వారిని భారతదేశం నుండి వెళ్లగొట్టేందుకు శాంతియుత పోరాటమే ఆయుధంగా ఉద్యమం సాగింది. స్వాతంత్య్రం సాధించిన మహాత్మాగాంధీ చిత్తూరు జిల్లాలో రెండు సార్లు పర్యటించారు. మహాత్మాగాంధీ తన జీవిత కాలంలో ప్రజా ఉద్యమ విరాళాల కోసం సాగించిన యాత్రలో ఆయన రెండుసార్లు జిల్లాను సందర్శించారు. ఆయన పర్యటన అంటరానితనాన్ని చీల్చి చెండాడే ప్రసంగాలు, ఖద్దరు నిధి, హరిజనాభివృద్ధి నిధుల సేకరణకు పరిమితమైంది. తొలుత 1929 మే, 14వ తేదీన మహాత్మా గాంధీ చిత్తూరు జిల్లాలో అడుగుపెట్టారు. మూడు రోజుల పాటు సాగిన ఆయన తొలి పర్యటనలో జిల్లాలోని శ్రీకాళహస్తి, పుత్తూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, పుంగనూరులలో విరాళాల సేకరణ సాగింది........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి