.

25, మార్చి 2011, శుక్రవారం

ఛాప్టర్‌-8పై దుమారం

జస్టీస్‌ శ్రీకృష్ణ కమిటీ ఫాసిస్ట్‌ నైజాన్ని చాటుకుందని, అది పూర్తిగా కుట్రపూరితంగా ఏర్పాటైందని, టిఆర్‌ఎస్‌ శాసన సభ్యులు హరీష్‌రావు వ్యాఖ్యానించారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ శ్రీకృష్ణ కమిటీ రూపొందించిన ఎనిమిదో అధ్యాయం పరిశీలిస్తే సీమాంధ్ర నేతలకు అమ్ముడుపోయిందని రుజువైందని ఆరోపించారు. న్యాయవ్యవస్థకే మచ్చ తెచ్చేవిధంగా నివేదిక తయారు చేసిన శ్రీకృష్ణ కమిటీపై న్యాయపోరాటం చేస్తామన్నారు. కమిటీ సభ్యులకు శిక్షలు పడేవరకు వదిలిపెట్టేదిలేదన్నారు. శ్రీకృష్ణ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు.........

2 కామెంట్‌లు:

  1. పయ్యావుల కేశవులు మాటలు హాస్యాస్పదం .ఆయన 'మేధస్సు 'ని భరించడం కాస్త కష్టంగా ఉంది .

    రిప్లయితొలగించండి
  2. http://onlyforkarthik.telugumedia.asia/2011/03/blog-post_3076.html#comments

    రిప్లయితొలగించండి