.
25, మార్చి 2011, శుక్రవారం
'చిరు' అల్లుడి ముందస్తు బెయిల్కు నో
వరకట్నం కేసులో నిందితుడిగా ఉన్న పిఆర్పి అధ్యక్షుడు చిరంజీవి అల్లుడు శిరీష్ భరద్వాజ్కు నాంపల్లి కోర్టు ముందస్తు బెయిలు తిరస్కరించింది. శిరీష్ భార్య శ్రీజ ఈనెల 14వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిసిఎస్ మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు తప్పదని భావించిన శిరీష్, అతని తల్లి ముందస్తు బెయిలు కోసం ఆరు రోజుల క్రితం నాంపల్లి కోర్టులో
..........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి