.
25, మార్చి 2011, శుక్రవారం
ఆసీస్ ఆట కట్టు
టీం ఇండియా... ఆసీస్ ఆట కట్టించింది. ప్రపంచ ఛాంపియన్ క్వార్టర్స్ స్థాయిలోనే ఇంటిబాట పట్టింది. బౌలింగ్, బ్యాటింగ్లో సమిష్టిగా రాణించిన భారత్... కంగారూలను కంగారెత్తించింది. టీం ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ యువరాజ్, రైనా రెచ్చిపోయి ఆడడంతో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అటు బౌలింగ్లో, ఇటు బ్యాటింగ్లో కీలక పాత్ర పోషించిన........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి