.
25, మార్చి 2011, శుక్రవారం
వధువుకు 17, వరుడికి 75
హైటెక్ రంగులు దిద్దుకుని అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న తరుణంలో పల్లెల్లో ఇంకా మూఢనమ్మకాలు ఏవిధంగా ఉన్నాయనేదానికి మహబూబ్నగర్, మెదక్ జిల్లాల్లో గురువారం జరిగిన సంఘటనలు నెలువెత్తు నిదర్శనం. మన్యంకొండలోని అలవేలు మంగమ్మ దేవాలయంలో వృద్ధునితో, బాలిక వివాహం జరిపించి జోగినిగా మార్చారు. మెదక్లో మగ సంతానం కోసం 52 ఏళ్ల ప్రభుత్వ అధికారి 16 సంవత్సరాల బాలికను.......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి