.

25, మార్చి 2011, శుక్రవారం

'శ్రీకృష్ణ' పక్షపాతం

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడమే లక్ష్యంగా శ్రీకృష్ణ కమిటీ పనిచేసిందని కాంగ్రెస్‌ తెలంగాణా ఎంపీలు విమర్శించారు. సీమాంధ్ర నేతల కుట్రల వల్లే కమిటీ పక్షపాతంతో కూడిన నివదికనిచ్చిందని ఆరోపించారు. రాష్ట్ర హైకోర్టు చొరవతో బహిర్గతమైన నివేదక 8వ అధ్యాయమే ఇందుకు స్పష్టమైన నిదర్శనమని పేర్కొన్నారు. ఎంపీలు మంద జగన్నాథం, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, బలరాం నాయక్‌........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి