.
21, మార్చి 2011, సోమవారం
కెసిఆర్...పద్ధతి మార్చుకో
కెసిఆర్ ఇంకా కుటుంబ పాలనే కొనసాగిస్తున్నారని, అందుకే సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసహించుకుంటూ సమయమొచ్చినప్పుడు దెబ్బతీస్తున్నారని, ఇప్పటికైనా ఆయన పద్ధతి మార్చుకోవాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ విమర్శించారు. విద్యార్థులు, మేధావులు రాజకీయాల్లోకి రావాలని ఆయన కోరారు. ఆదివారం తూప్రాన్కు వచ్చిన సందర్భంగా ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణలో కెసిఆర్ ఇంక కుటుంబపాలనే సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని ఇలాంటి సమయంలో విద్యార్థులు, మేధావులు రాజకీయాల్లోకి రావాలని కోరారు.కెసిఆర్ కుటుంబపాలనకు తోడు సీమాంధ్ర నాయకులకు ఓట్లను అమ్ముకున్నాడని ఆయన విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయగానే
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి