.
21, మార్చి 2011, సోమవారం
జర్నలిస్టుగా చార్మి
జర్నలిస్టు పాత్రలో చార్మి నటిస్తున్న సినిమా 'నగరం నిద్రపోతున్న వేళ'. జగపతిబాబు ఓ ప్రధానపాత్ర పోషిస్తున్నారు. గురుదేవ క్రియేషన్స్ పతాకంపై నంది శ్రీహరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమ్రాజ్ దర్శకుడు. మేలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో చార్మి మాట్లాడుతూ... 'జర్నలిస్టుల నుంచి ఎంతో విలువైన సమాచారం ప్రజలకు చేరుతోంది. సమాజంలో వీరి పాత్రను తెలియజేసే విధంగా నా పాత్ర ఉంటుంది..............
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి