.

21, మార్చి 2011, సోమవారం

జర్నలిస్టుగా చార్మి

జర్నలిస్టు పాత్రలో చార్మి నటిస్తున్న సినిమా 'నగరం నిద్రపోతున్న వేళ'. జగపతిబాబు ఓ ప్రధానపాత్ర పోషిస్తున్నారు. గురుదేవ క్రియేషన్స్‌ పతాకంపై నంది శ్రీహరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమ్‌రాజ్‌ దర్శకుడు. మేలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో చార్మి మాట్లాడుతూ... 'జర్నలిస్టుల నుంచి ఎంతో విలువైన సమాచారం ప్రజలకు చేరుతోంది. సమాజంలో వీరి పాత్రను తెలియజేసే విధంగా నా పాత్ర ఉంటుంది..............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి