.

21, మార్చి 2011, సోమవారం

యుద్ధం ఆపండి

ఇరాక్‌లో అమెరికా నేతృత్వంలో దురాక్రమణకు దిగి ఎనిమిదేళ్లు అయిన సందర్భంగా యుఎస్‌ వైఖరిని నిరసిస్తూ నిరసనకారులు ఆందోళనకు దిగారు. యుద్ధాన్ని ఆపాలని నినాదాలు చేశారు. వైట్‌హౌస్‌ వద్ద ఆందోళన చేస్తున్న నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైట్‌హౌస్‌ గేట్ల వద్ద నుండి వెళ్లిపోవాలని జారీ చేసిన ఉత్తర్వులను నిరసనకారులను ఏ మాత్రం పట్టించుకోలేదు. 'మేము వెళ్లిపోము' అంటూ యుద్ధ వ్యతిరేక నినాదాలు చేశారు..............................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి