.
20, ఫిబ్రవరి 2011, ఆదివారం
వీరేంద్ర విరాట్ విహారం
ఆట మొదలైంది... పరుగుల వేటా మొదలైంది. 2011 వరల్డ్కప్లో ఆడిన తొలి మ్యాచ్లోనే భారత్ పరుగుల సునామీ సృష్టించింది. సెంచరీలతో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించింది. నాలుగేళ్ల క్రితం ఎదురైన పరాభవానికి తగిన విధంగా బదులు తీర్చుకుంటామన్న భారత బ్యాట్స్మెన్, అందుకు ఏ మాత్రమూ వెనక్కితగ్గకుండా చెలరేగారు. ఇన్నింగ్స్ మొత్తం క్రీజులో నిలబడతానని, బంగ్లా బౌలర్ల భరతం పడతానన్న సెహ్వాగ్ అన్నంత పనీ చేశాడు...........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి