.
28, ఫిబ్రవరి 2011, సోమవారం
గణతంత్ర దినోత్సవంలో దళితులకు అవమానం
యావత్ దేశం గౌరవించాల్సిన జాతీయ జెండాను, దాని కోసం నిర్మించిన గద్దెను అక్కడ దళితులు నిర్మించుకోవడమే తప్పయింది. కొంత మంది దళిత యువకులు కలిసి నిర్మించిన గద్దెను గ్రామంలోని అగ్రకులాల పెద్దలు పట్టపగలే కూల్చేసి దళితులను అవమానించారు. అదెక్కడో మారుమూల పల్లె కాదు జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న ఓ గ్రామం. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు..........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి