.
28, ఫిబ్రవరి 2011, సోమవారం
భారతీయులను అప్రతిష్టపాలు చేసే పాఠ్యాంశంపై నిరసన తెలిపినందుకు మలేషియాలో భారతీయుల అరెస్టు
మలేషియాలో మైనారిటీ తెగగా ఉన్న భారతీయులను అప్రతిష్టపాలు చేసే విధంగా హైస్కూల్ సాహిత్య పుస్తకంలో చేర్చిన పాఠ్యాంశంపై ఆదివారం నిరసన తెలిపిన వారిలో 109 మంది భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. నిరసనలు తెలపాలని భావించిన పెట్రోనాస్ జంట భవనాల చుట్టూ గట్టి భద్రతను ఏర్పాటు చేసిన నేపథ్యంలో......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి