.

27, ఫిబ్రవరి 2011, ఆదివారం

ఢిల్లీకి సూట్‌కేసులు

హిందూజా సంస్థతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై శాసనమండలిలో తీవ్ర దుమారం రేగింది. ప్రభుత్వానికి, టిడిపికి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ప్రభుత్వానికి ఎందుకింత ప్రేమ? అని మండలి ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. హిందుజా సంస్థలను రక్షించడానికి ఢిల్లీ నుంచి గల్లీ దాకా సూట్‌కేసులు చేతులు మారాయని ఆరోపించారు. రాష్ట్రం తగలబడి పోతున్నా కాంగ్రెస్‌ వారికి సూట్‌కేసులే కావాలని.........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి