.
15, ఫిబ్రవరి 2011, మంగళవారం
నా ముందే లంచం తీసుకున్నారు
పదిహేనేళ్ల క్రితం కొంతమంది న్యాయ మూర్తులు తన ముందే బార్ యజమానులనుండి లంచాలు తీసుకున్నారంటూ కన్నూర్కు చెందిన కాంగ్రెస్ ఎంపి కె సుధాకరన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెను దుమారాన్నేరేపాయి. ఎదమల్యార్ లంచం కేసులో సుప్రీంకోర్టు ఏడాదిజైలు శిక్ష విధించిన ఆర్ బాలకృష్ణపిళ్లై విడుదల సందర్భంగా జరిగిన రిసెప్షన్ కార్యక్రమంలో సుధాకరన్ మాట్లాడుతూ నాడు కేరళ హైకోర్టు రద్దు చేసిన బార్ లైసెన్స్ల విషయంలో తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు ఆయా యాజమాన్యాలు న్యాయ మూర్తులకు రు.36 లక్షల ...............
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి