.

15, ఫిబ్రవరి 2011, మంగళవారం

బాబాయ్, అబ్బాయ్ దొంగాట

బాబాయి, అబ్బాయి దొంగాట ఆడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మంత్రి వివేకానందరెడ్డి, జగన్‌నుద్దేశించి అన్నారు. సిఎం పదవి ఇస్తామంటే జగన్‌మోహనరెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లిపోతాడని ఎద్దేవా చేశారు. కడప జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన సోమవారం పులివెందుల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబారు, అబ్బారుల ఆధిపత్యానికి ముగింపు పలకాలని కోరారు. పులివెందులలో అరాచకాలు ఎక్కువయ్యాయని, ఇక్కడ ప్రజాస్వామ్యమే లేదని అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు స్వేచ్ఛగా ఓట్లు వేసే పరిస్థితే లేదన్నారు...............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి