.

7, ఫిబ్రవరి 2011, సోమవారం

కథలో... మంచీచెడూ తెలుసుకోవాలి

 వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాల సంఖ్య బాలీవుడ్‌లో పెరుగుతోంది. సంచలనం సృష్టించిన మోడల్‌ జెస్సికాలాల్‌ హత్యోదంతం నేపథ్యంలో తెరకెక్కిన 'నోవన్‌ కిల్డ్‌ జెస్సికా' చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. విద్యాబాలన్‌, రాణీముఖర్జీ ప్రధానపాత్రలు పోషించారు. చిన్న బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా బాక్సీఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అనతికాలంలోనే చక్కటి వసూళ్లను సాధించింది. విద్యాబాలన్‌ ఈ విజయాన్ని ఆస్వాదిస్తోంది. .............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి