.

7, ఫిబ్రవరి 2011, సోమవారం

ఫ్లాప్‌ 'షో'

 .... మెగాస్టార్‌ చిరంజీవి రెండున్నరేళ్ల కిందట అట్టహాసంగా ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు ఆయన బహిరంగంగా ప్రకటించిన లక్ష్యాలివి. అయితే పార్టీ ప్రారంభించిన రెండున్నరేళ్లలోనే ఎన్నో మలుపులు సంభవించాయి. ఆదివారం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో ఢిల్లీలో భేటీ అయిన తర్వాత పిఆర్పీ కథ ముగిసిపోయింది. చిరంజీవి విలీనం ప్రకటన చేశారు. మార్పు, సామాజిక న్యాయం పేరుతో 2008, ఆగస్టు 26న తిరుపతిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ప్రకటించారు. అక్కడి నుంచి ప్రారంభమైన పిఆర్పీ ప్రస్థానం ఢిల్లీలో ముగిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌, టిడిపిలకు ప్రత్యామ్నాయం తానేనని పిఆర్పీ ఆనాడు ప్రకటించింది...............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి