.
1, ఫిబ్రవరి 2011, మంగళవారం
కొల్కతాకు నిరాశే !
చాలా కాలం తరువాత హైప్రొఫైల్ అంతర్జాతీయ మ్యాచ్, అదీ భారత జట్టు ఆడే మ్యాచ్ తిలకించవచ్చునని కొల్కతాలోని లక్షలాది క్రికెట్ అభిమానులు కన్న కలలు కల్లలయ్యాయి. ఇరు జట్లకు అత్యంత ప్రతిష్టాత్మకమైన మ్యాచ్కు ఆతిథ్యంవహించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారడంతో కొల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం చిన్నపోక తప్పదు. ప్రపంచకప్లో భాగంగా భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి తరలిస్తున్నట్లు ఐసిసి ప్రకటించింది...........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి