తడిసిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలు రైతులకు అక్కరకు రావడం లేదు. రైతుల మేలు కోసమే ఏర్పాటు చేశామంటున్న ఈ కేంద్రాల వల్ల ఏ ఒక్కరికీ ప్రయోజనం చేకూరడం లేదు. ఈ కేంద్రాల్లో నిబంధనలు మిల్లర్లకే దన్నుగా నిలుస్తున్నాయి. ఈనెల 19న తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 58 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి