శ్రీశ్రీ రచనల్లో వాస్తవంతోపాటు మార్గనిర్దేశం ఉందని పలువురు వక్తలు విశ్లేషించారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలో ఆదివారం సాయంత్రం శ్రీశ్రీ జీవిత సాహిత్య రాజకీయ సర్వస్వం 'జయభేరి' పుస్తకావిష్కరణ జరిగింది. ప్రజాశక్తి బుకహేౌస్ - సాహితీ స్రవంతి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ పుస్తకాన్ని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు తెలకపల్లి రవి రచించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి