బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడంలో అడ్వకేట్లు, అధికారుల వైఫల్యం వల్ల క్షమించరాని తప్పు జరిగిందని కృష్ణా డెల్టా పరిరక్షణ సమితి, వివిధ పార్టీల నాయకులు అభిప్రాయపడ్డారు. డెల్టా పరిరక్షణ సమితి ఆధ్వర్యాన ఆదివారం విజయవాడలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెసు, సిపిఎం, సిపిఐ, టిడిపి, పిఆర్పి, లోక్సత్తా, వివిధ రైతు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి