.

3, జనవరి 2011, సోమవారం

ఆరుషి హత్యకేసు మిస్టరీ సిబిఐ ఎందుకు ఛేదించలేకపోయింది?

ఆరుషి తల్వార్‌ హత్య కేసు మిస్టరీని సిబిఐ ఎందుకు ఛేదించలేకపోయింది? అన్ని వర్గాల నుంచి ఈ ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరోకోణంలో కోపోద్రిక్తతలు రాజుకునేందుకు నేపథ్యంగా నిలుస్తోంది. ఆరుషి తల్వార్‌, ఇంటి పనిమనిషి హేమ్‌రాజ్‌ హత్య కేసులో ఆరుషి తండ్రి రాజేష్‌ తల్వారే ఇప్పటికీ ప్రధాన నిందితునిగా ఉన్నాడని ఘజియాబాద్‌ కోర్టుకు సిబిఐ నివేదించింది. అయితే తమ అభియోగాల నిరూపణకు తగిన ఆధారాలను సంపాదించ లేకపోయామని ప్రకటించింది. హత్యకు ప్రేరేపించిన కారణాలను తేల్చలేకపోయింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి