2జి స్పెక్ట్రమ్ కుంభకోణానికి సంబంధించి ప్రజాపద్దుల కమిటీ(పిఎసి) ముందు హాజరవుతానంటూ ప్రధాని మన్మోహన్ సింగ్ లేఖ రాసిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలానే తన నిర్ణయంలో పిల్లిమొగ్గలు వేయడం ప్రారంభించింది. పిఎసి ముందు హాజరవ్వాలన్న ప్రధాని మన్మోహన్ నిర్ణయంతో తాను విభేదిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించి సంచలనానికి తెరతీసారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి