బెంగాల్లోని జంగల్మహల్ ప్రాంతంలో గత రెండేళ్లుగా తృణమూల్-మావోయిస్టు కూటమి సాగిస్తున్న నరమేధాన్ని శుక్రవారం ఇక్కడ జరిగిన ర్యాలీలో పాల్గొన్న వేలాది మంది ఆదివాసీలు ముక్త కంఠంతో ఖండించారు. సిపిఎం పిలుపు మేరకు జరిగిన ఈ ర్యాలీ గత రెండేళ్ల కాలంలోనే అతి పెద్దది కావటం విశేషం. లాల్గఢ్తో పాటు మావోయిస్టు-తృణమూల్ అరాచకాన్ని ప్రతిఘటిస్తున్న పరిసర గ్రామాల ప్రజలు సైతం ఈ ర్యాలీలో గణనీయంగా పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి