.
3, డిసెంబర్ 2010, శుక్రవారం
కెమరా ముందు నర్తించే ఓ వర్కింగ్ లేడీ
బాలీవుడ్ స్మైల్ బ్యూటీ మాధురీ దీక్షిత్, ఇటీవల భారత్కు వచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకొని, అమెరికాలో ఉన్న కొలరాడోలో స్థిరపడిపోయింది. అప్పుడప్పుడు భారత్లో జరిగే పలు సినీ ఫంక్షన్స్కు హాజరవుతోంది. సోనీ టీవీ ప్రసారం చేస్తోన్న 'జలక్ ధిక్ లాజా' ప్రొగ్రామ్కు జడ్జిగా పాల్గొంటుంది. 43 ఏళ్ల వయసులో కూడా తన గ్లామర్ గళగళలు వినిపిస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి