రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8.56 శాతం డిఎ పెంచాలని మంత్రిమండలి నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎన్, కిరణ్కుమార్రెడ్డి అధ్యక్షతన గురువారం సాయంత్రం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గం ఏర్పాటైన తరువాత జరిగిన తొలి సమావేశం ప్రశాంతంగా ముగిసింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి