.
28, డిసెంబర్ 2010, మంగళవారం
'కవ్వింపు ప్రసారాల'కు తెర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం చేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఈ నెల 31న తన నివేదికను కేంద్రానికి అందచేయనున్న నేపథ్యంలో 'కవ్వింపు ప్రసారాల'కు తెర దించాలని జాతీయ ప్రసార సంస్థల సంఘం (ఎన్బిఎ) న్యూస్ ఛానళ్లకు సూచించింది. సంచలనాత్మకమైన, రెచ్చగొట్టే, కవ్వించే అంశాలకు సంబంధించిన వార్తా కథనాలను ప్రసారం చేయకుండా తగు జాగ్రత్త వహించటం అవసరమని ఎన్బిఎ తన సభ్యులైన అన్ని ఛానళ్ల సంపాదకులకు........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి