.
26, నవంబర్ 2010, శుక్రవారం
భారత్-జపాన్ల సంయుక్తాధ్యర్వంలో ఢిల్లీ-ముంబయిల మధ్య
24 హరిత నగరాలు
జపాన్ దేశంతో భారత్కు వున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వలన యిరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. ఇప్పుడు అణు ఒప్పందాలపై చర్చలు ప్రారంభం కావడంతో యిరుదేశాల్లో ఉత్సాహం యినుమడించింది. తాజాగా ప్రతిపాదిత ఢిల్లీ-ముంబరు పారిశ్రామిక కారిడార్ (డిమిక్)లో 24 హరిత నగరాలను ప్రారంభించేందుకు కసరత్తు మొదలవడంతో భారత్-జపాన్ల ద్వైపాక్షిక సంబంధాలు కొత్త పుంతలు తొక్కినట్లయింది. డిమిక్ ప్రాంతంలో 24 హరిత నగరాలను నెలకొల్పడానికి భారత్-జపాన్లు సిద్ధమవుతున్నాయని జపాన్లో భారత మాజీ రాయబారి అఫ్తబ్ సేథ్ తెలిపారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి