.
26, నవంబర్ 2010, శుక్రవారం
వికాస్ 'గోల్డెన్' పంచ్
జోసెఫ్, అశ్వినికి స్వర్ణాలు - కబడ్డీ ఫైనల్లో పురుషుల, మహిళా జట్లు
ఆసియా క్రీడల్లో 13వ రోజున భారత్ స్వర్ణ పతకాల పంట పండించింది. బాక్సింగ్లో వికాస్ కృష్ణన్, పురుషుల 400 మీటర్ల హార్డిల్స్లో జోసెఫ్ అబ్రహాం, మహిళల 400 మీటర్ల హార్డిల్స్లో అశ్విని అక్కున్జి బంగారు పతకాలు సాధించారు. ఫలితంగా 10 బంగారు, 14 రజతం, 29 కాంస్య పతకాలతో మొత్తం 53 పతకాలు సాధించి భారత్ ఏడో స్థానానికి చేరింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి