.

26, నవంబర్ 2010, శుక్రవారం

వికాస్‌ 'గోల్డెన్‌' పంచ్‌


 ఆసియా క్రీడల్లో 13వ రోజున భారత్‌ స్వర్ణ పతకాల పంట పండించింది. బాక్సింగ్‌లో వికాస్‌ కృష్ణన్‌, పురుషుల 400 మీటర్ల హార్డిల్స్‌లో జోసెఫ్‌ అబ్రహాం, మహిళల 400 మీటర్ల హార్డిల్స్‌లో అశ్విని అక్కున్‌జి బంగారు పతకాలు సాధించారు. ఫలితంగా 10 బంగారు, 14 రజతం, 29 కాంస్య పతకాలతో మొత్తం 53 పతకాలు సాధించి భారత్‌ ఏడో స్థానానికి చేరింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి