భారత్లోని నిరుపేద కార్మికుల్లో కొద్దిమందికి మాత్రమే సామాజిక భద్రత వుందని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఒ) తన తాజా నివేదికలో పేర్కొంది. అధికశాతం మందిని సామాజిక భద్రతా ఛత్రం పరిధిలోకి తెచ్చేందుకు భారత్ మరింత కృషి చేయాల్సిన అవసరం వుందని తెలిపింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి