విశాఖలో బుధవారం రోశయ్య పర్యటనలో నిరసనలు హోరెత్తాయి. ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇవ్వడానికి ప్రదర్శనగా వెళ్తున్న '104 వాహన' సిబ్బంది 50 మందిని, ఆస్తి పన్ను పెంపుపై సిపిఎం ఆధ్వర్యాన నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న 110 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి