.
18, నవంబర్ 2010, గురువారం
కుండపోత
సీమ, దక్షిణ కోస్తా జలమయం
పిడుగులు పడి నలుగురి మృతి
సోమశిల నుంచి 27 వేల క్యూసెక్కులు విడుదల
అల్పపీడన ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగపొర్లుతున్నాయి. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో పిడుగులు పడి నలుగురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి