.
14, నవంబర్ 2010, ఆదివారం
కొట్నీస్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం
భారత్లో చైనా రాయబారి ఝంగ్ యాన్ పిలుపు
ఉమ్మడి కృషి ద్వారా ఉన్నత శిఖరాలు చేరాలి
కొట్నీస్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం
కొట్నీస్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం
అత్యున్నత మానవతా విలువలు కలిగిన మహా మనిషి, నిస్వార్థంగా సేవలందించిన వైద్యుడు డాక్టర్ ద్వారకానాథ్ కొట్నీస్ స్ఫూర్తితో భారత్-చైనా దేశాలు, ప్రజలు మరింత ముం దుకు సాగాలని భారత్లో చైనా రాయబారి ఝంగ్ యాన్ పిలుపునిచ్చారు. భారత్-చైనా దేశాధినేతల శ్రద్ధ, ప్రభుత్వాల ఉమ్మడి కృషి వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు సంపూర్ణమైన రీతిలో అభివృద్ధి చెందుతున్నాయన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి