.

14, నవంబర్ 2010, ఆదివారం

కొట్నీస్‌ స్ఫూర్తితో ముందుకు సాగుదాం

కొట్నీస్‌ స్ఫూర్తితో ముందుకు సాగుదాం కొట్నీస్‌ స్ఫూర్తితో ముందుకు సాగుదాంఅత్యున్నత మానవతా విలువలు కలిగిన మహా మనిషి, నిస్వార్థంగా సేవలందించిన వైద్యుడు డాక్టర్‌ ద్వారకానాథ్‌ కొట్నీస్‌ స్ఫూర్తితో భారత్‌-చైనా దేశాలు, ప్రజలు మరింత ముం దుకు సాగాలని భారత్‌లో చైనా రాయబారి ఝంగ్‌ యాన్‌ పిలుపునిచ్చారు. భారత్‌-చైనా దేశాధినేతల శ్రద్ధ, ప్రభుత్వాల ఉమ్మడి కృషి వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు సంపూర్ణమైన రీతిలో అభివృద్ధి చెందుతున్నాయన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి