.
29, నవంబర్ 2010, సోమవారం
గౌహతిలో 'విరాట్' స్వరూపం
విరాట్ కొహ్లి సెంచరీ చేయడం, యువరాజ్ సింగ్ ఆల్రౌండ్ ప్రతిభ ప్రదర్శించడంతో న్యూజిలాండ్తో ఆదివారం నాడిక్కడ జరిగిన మొదటి వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత జట్టు 40 పరుగులతో విజయం సాధించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఇన్ఛార్జ్ కెప్టెన్ రాస్ టేలర్ భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించగా భారత్ నిర్ణీత 49 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ను 236 పరుగులకు .............
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి