.
29, నవంబర్ 2010, సోమవారం
ఉచిత స్కూలు యూనిఫాం కోసం జనతా పథకమే శరణ్యం
సర్కారు బడిలో చదువుతున్న పిల్లలకు ఉచితంగా యూనిఫాం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రకటించింది. ఇందులో కేంద్రం వాటా 65శాతం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం 35శాతం భరించాలి. పేదల పథకాలన్నీ ఈ మధ్య ఇలా సంయుక్త వాటా పద్ధతిలోనే వస్తున్నాయి. ఇందులో ఏ ఒక్కరు నిధులు మంజూరు చేయకపోయినా పథకమే ఆగిపోయే పరిస్థితి వస్తోంది. గ్రామీణ ఉపాధి..............
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి