.

25, నవంబర్ 2010, గురువారం

నితీష్‌కే బీహారీల పట్టం


 బీహార్‌ ప్రజలు మళ్లీ నితీష్‌కుమార్‌కే పట్టం కట్టారు. బుధవారం వెల్లడించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జెడియు, బిజెపితో కూడిన ఎన్డీయే కూటమికి ప్రజలు తిరిగి పట్టం కట్టారు. మొత్తం 243 సీట్లున్న అసెంబ్లీలో ఆ కూటమికి 206 స్థానాలు లభించాయి. 2005లో జరిగిన ఎన్నికలతో పోల్చుకుంటే పాలక కూటమి గణనీయమైన రీతిలో సీట్లను పెంచుకుని నాలుగింట మూడొంతులకు పైగా మెజార్టీ సాధించింది. ఈ విజయంతో ప్రజలు తమపై విశ్వాసం ఉంచారని, తమ .............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి