.
25, నవంబర్ 2010, గురువారం
నితీష్కే బీహారీల పట్టం
బీహార్ ప్రజలు మళ్లీ నితీష్కుమార్కే పట్టం కట్టారు. బుధవారం వెల్లడించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జెడియు, బిజెపితో కూడిన ఎన్డీయే కూటమికి ప్రజలు తిరిగి పట్టం కట్టారు. మొత్తం 243 సీట్లున్న అసెంబ్లీలో ఆ కూటమికి 206 స్థానాలు లభించాయి. 2005లో జరిగిన ఎన్నికలతో పోల్చుకుంటే పాలక కూటమి గణనీయమైన రీతిలో సీట్లను పెంచుకుని నాలుగింట మూడొంతులకు పైగా మెజార్టీ సాధించింది. ఈ విజయంతో ప్రజలు తమపై విశ్వాసం ఉంచారని, తమ .............
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి