.
25, నవంబర్ 2010, గురువారం
భారత వ్యవసాయంపై పెరగనున్న అమెరికా పట్టు
భారత అమెరికాల మధ్య జరుగుతున్న వ్యవసాయ సంప్రతింపులు ఆహార భద్రత, పౌష్టికాహారం, ఉపాధి సంరక్షణ లాంటి అంశాలపై జరగడం లేదు. ఆ సంప్రతింపులు అమెరికా ప్రభుత్వం కొద్ది మాసాల క్రితం ప్రకటించిన 'నూతన జాతీయ ఎగుమతి చొరవ' చుట్టూనే తిరుగుతున్నాయి. ఆ పత్రం లోని వివరాలను అమెరికా వ్యవసాయ మంత్రి టామ్ విల్సాక్ వెల్లడించారు కూడ. 'అమెరికా ఆర్థికవ్యవస్థలో ఒక ప్రధాన రంగం వ్యవసాయరంగం. వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసి ఈ ఏడాది 3050 కోట్ల డాలర్ల మిగులును సంపాందించవలసి ఉంది............
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి