.

25, నవంబర్ 2010, గురువారం

సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు



 ముఖ్యమంత్రి పదవికి కొణిజేటి రోశయ్య రాజీనామా చేశారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు సచివాలయం నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌కు సమర్పించారు. రోశయ్య రాజీనామాను గవర్నర్‌ ఆమోదించారు. నూతన ముఖ్యమంత్రిని నియమించే వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని రోశయ్యను గవర్నర్‌ కోరారు. రోశయ్యతో పాటు 33 మంది మంత్రులు రాజీనామా చేశారని రాష్ట్ర ప్రభుత్వప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్‌ జీవో నం.663ను విడుదల చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి