.

18, ఫిబ్రవరి 2014, మంగళవారం

ప్రయివేటుకే పట్టం కట్టాం



- నిరాశలో పారిశ్రామికోత్పత్తి 
- 2011 నుంచే మాంద్యం 
- ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తుంది 
- మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ 
- ఓట్‌ఆన్‌ బడ్జెట్‌లో చిదంబరం
  ప్రజాశక్తి-బిజినెస్‌ డెస్క్‌
  భారత దేశ ఆర్థిక వ్యవస్థ మేడి పండు చందంగా తయారయ్యింది. అహార ద్రవ్యోల్బణం ఓ వైపు ఎగిసి పడుతుండటంతో పాటు మరోవైపు వృద్ధి రేటు ఐదు శాతం లోపే సరిపెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పారిశ్రామికోత్పత్తి సూచీ పతనం ఆందోళన కలిగిస్తుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పి చిదంబరం అన్నారు. అయినా దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అమెరికా, చైనా తర్వాత భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని గొప్పలు చెప్పుకున్నారు. సోమవారం పార్లమెంట్‌లో see more.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి