-వచ్చే మాసంలో ఆమోదం
-సెబీ ఛైర్మన్ వెల్లడి
న్యూఢిల్లీ : లిస్టెడ్ కంపెనీల నిర్వహణ విధానంపై ఓ సమగ్ర విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు మార్కెట్ నియంత్రణదారు సెబీ శనివారం వెల్లడించింది. దీనికి సంబంధించిన కార్పొరేట్ గవర్నెన్స్ విధివిధానాలపై సెబీ బోర్డు వచ్చే మాసంలో ఆమోదం తెలిపే అవకాశాలున్నాయని ఆ సంస్థ ఛైర్మన్ యుకె సిన్హా అన్నారు. మదపర్లలో మరింత విశ్వాసం పెంపొందించడానికి కృషి చేస్తామని సిన్హా తెలిపారు. శనివారం న్యూఢిల్లీలో ప్రారంభమైన అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్సేంజీ మెంబర్స్ ఆఫ్ ఇండియా (ఎఎన్ఎంఐ) అంతర్జాతీయ వార్షిక కన్వెన్షన్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో red more...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి