.

10, జనవరి 2014, శుక్రవారం

తైైక్వాండోలో ఎపికి బంగారు పతకం


  ప్రజాశక్తి - మహబూబ్‌నగర్‌ ప్రతినిధి

         మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి పైకా క్రీడల్లో థైక్వాండో పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జిఎల్‌.క్రిష్టాశ్రీకి బంగారు పతకం వరించింది. జిల్లా కేంద్రంలోని టిటిడి కళ్యాణ మండపంలో గురువారం నిర్వహంచిన థైక్వాండో పోటీల్లో 12 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రీడల్లో 85 మంది బాలురు, 66 మంది బాలికలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జిఎల్‌ క్రిష్టాశ్రీకి 55 కిలోల ఓవర్‌ త్రోలో బంగారు పతకం, మహారాష్ట్రకు చెందిన ప్రజాకియ వి.రాండే అండర్‌ 44 కిలోల బరువు విసరడంలో, అండర్‌ ఓవర్‌లో 73 కేజీలను విసరడంలో మణిపూర్‌కు చెందిన ఎస్‌.సనుకుమార్‌సింగ్‌, 55 కేజీల అండర్‌ ఓవర్‌లో ఉత్తరాఖండ్‌కు చెందిన విమల్‌బిస్ట్‌ బంగారు పతకాలు సాధించారు. red more....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి