ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
విభజన బిల్లును వ్యతిరేకిస్తూ త్వరలోనే ఢిల్లీకి వెళ్దామని సీమాంధ్ర నేతలతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. విభజన ప్రక్రియను నిరసిస్తూ వచ్చేనెల 5 నుంచి 21 వరకు జరిగే పార్లమెంటు సమావేశాల్లో టి బిల్లు వచ్చిన సమయంలో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద మౌనదీక్ష చేపట్టనున్నట్లు తెలిసింది. see more.
విభజన బిల్లును వ్యతిరేకిస్తూ త్వరలోనే ఢిల్లీకి వెళ్దామని సీమాంధ్ర నేతలతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. విభజన ప్రక్రియను నిరసిస్తూ వచ్చేనెల 5 నుంచి 21 వరకు జరిగే పార్లమెంటు సమావేశాల్లో టి బిల్లు వచ్చిన సమయంలో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద మౌనదీక్ష చేపట్టనున్నట్లు తెలిసింది. see more.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి