- భంగపడ్డ బషీర్, పివివి
- ఏకపక్షంగా సాగిన ఎపిఎన్జీవో ఎన్నికలు
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
అంతా ఊహించినట్లుగానే జరిగింది. ఎపిఎన్జీవో ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయి. ఎపిఎన్జీవో ఎన్నికల్లో అశోక్బాబు, చంద్రశేఖర్రెడ్డిల ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బషీర్, పివివి సత్యనారాయణ ప్యానెల్కు భంగపాటు ఎదురైంది. ఎపిఎన్జీవో హోంలో ఆదివారం రాత్రి అశోక్బాబు అనుకూలురు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చారు. బ్యాండ్ మేళాల మధ్య నృత్యాలు చేశారు. ఎపిఎన్జీవో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా red more....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి