.

28, జనవరి 2014, మంగళవారం

మోడీ పటేల్‌ వారసుడు కాదు




-  రాజ్‌మోహన్‌ గాంధీ పునరుద్ఘాటన 
- మోడీది ఏకవ్యక్తి రాజకీయం
  ప్రజాశక్తి హైదరాబాద్‌ బ్యూరో
  బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ దేశ తొలి ఉపప్రధాని సర్దార్‌ పటేల్‌కు ఏ విధంగానూ వారసుడు కాలేడని ప్రముఖ చరిత్ర కారుడు, మహాత్మాగాంధీ మనవడు రాజ్‌మోహన్‌ గాంధీ అన్నారు. తొలి ప్రధాని నెహ్రూతో పోల్చలేకపోయినా పటేల్‌ ఏ విధంగానూ మతతత్వవాది కాదని ఆయన జీవిత చరిత్ర రాసిన రాజ్‌మోహన్‌ అభిప్రాయపడ్డారు. see more.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి