.

28, జనవరి 2014, మంగళవారం

ఎన్నాళ్లీ వెట్టిచాకిరి?




- సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి
- ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారిని 
- ప్రభుత్వం శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి
- ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ డిమాండ్‌
  ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
  వెట్టిచాకిరి చేయించుకోకుండా ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని లేకపోతే తిరుగుబాటు తప్పదని ఎమ్మెల్సీ డాక్టర్‌ కె.నాగేశ్వర్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టైంస్కేల్‌, కంటింజంట్‌, డైలీవేజ్‌, పార్ట్‌టైం, కన్సాలిడేటెడ్‌, హాస్టల్‌ డైలీవేజ్‌ తదితర ఉద్యోగులు ఆయా శాఖల్లో 25 ఏళ్లుగా పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. see more.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి