.

31, జనవరి 2014, శుక్రవారం

మైలురాయి దాటాం




- తెలంగాణా బిల్లుపై దిగ్విజరుసింగ్‌
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు రాజ్యాంగం సూచించిన మేరకు అసెంబ్లీ అభిప్రాయాన్ని రాబట్టుకున్నామని, దీనిని కేంద్రం వచ్చే పార్లమెంట్‌ సమావేశంలో ప్రవేశపెడుతుందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌ఛార్జి దిగ్విజరుసింగ్‌ చెప్పారు. బిజెపి మద్దతు ఇస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి పంపిన ఈ బిల్లుపై ఆంధ్రప్రదేశ్‌.see more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి