- పని భద్రత కల్పించాలని కాంట్రాక్టు ఉద్యోగుల డిమాండ్
- పిడిఎఫ్ ఎమ్మెల్సీలతో పాటు వందలాది మంది అరెస్టు
- నేతలను రోడ్లపై ఈడ్చుకెళ్లిన పోలీసులు
ప్రజాశక్తి-హైదరాబాద్ ప్రతినిధి
ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతుల్లో పనిచేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని, ఐఆర్ చెల్లించాలని, నూతన పిఆర్సిని అమలు చేయాలని కోరుతూ మంగళవారం కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ చేపట్టిన చలో అసెంబ్లీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఉద్యోగుల ఆందోళనకు పిడిఎఫ్ ఎమ్మెల్సీలు కె.నాగేశ్వర్, red more....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి