.

9, జనవరి 2014, గురువారం

జ్యోతిబసు స్ఫూర్తితో ముందుకు సాగాలి


  -శతజయంత్యుత్సవ సభలో రాఘవులు
   ప్రజాశక్తి - విజయవాడ ప్రతినిధి
   సిపిఎం అగ్రనేత జ్యోతిబసు బెంగాల్‌లో వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ఎదుర్కొని ప్రజలకు దగ్గరగా, అవినీతికి వ్యతిరేకంగా నిలబడ్డారని, ఆయన పట్టుదల, స్ఫూర్తితో ముందుకుసాగాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు అన్నారు. విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయంలో జ్యోతిబసు శతజయంత్యుత్సవ సభ బుధవారం సాయంత్రం జరిగింది. సభలో రాఘవులు మాట్లాడుతూ కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు దగ్గరగా పాలన చేశారని, భారత రాజకీయాల్లోనూ కీలకపాత్ర పోషించారని చెప్పారు. జ్యోతిబసుతో  red more.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి